Skip to main content

Posts

Showing posts from August, 2009

వాస్తు పై సెమినార్

మచిలీ పట్నం " డి . యం . యస్ .& యస్ . వి . హెచ్ . కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ లో ౨౮-౧-౨౦౦౯ తేదిన కొడాలి శ్రీనివాస్ గారు సివిల్ ఇంజనీరింగ్ విద్యార్ధుల నుద్దేశించి ప్రసంగించారు . ప్రిన్సిపాల్ డా . కృష్ణ స్వామి గారు అద్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని ప్రొఫ్ . జి . గిరిప్రసాద్ గారు నిర్వహించారు . పలువురు విద్యార్దులు అడిగిన ప్రశ్నలకు ప్రొఫ్ . కొడాలి గారు ఇచ్చిన సమాదానాలు అందరి మన్ననలు పొందాయి .